శ్మశానవాటికలో సింగిల్ ఫేజ్ మోటార్ చోరీ
ABN , Publish Date - May 25 , 2024 | 11:44 PM
మండలంలోని దాదాపూర్ తండా సమీపంలో 314 సర్వే నెంబరులో గల శ్మశానవాటికలో ఏర్పాటుచేసిన సింగిల్ఫేజ్ మోటార్ను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారని పంచాయతీ కార్యదర్శి రవీందర్రెడ్డి శనివారం దోమ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదుచేశారు.
![శ్మశానవాటికలో సింగిల్ ఫేజ్ మోటార్ చోరీ](https://media.andhrajyothy.com/media/2024/20240511/25kdl3_97ad357264.jpg)
దోమ, మే 25: మండలంలోని దాదాపూర్ తండా సమీపంలో 314 సర్వే నెంబరులో గల శ్మశానవాటికలో ఏర్పాటుచేసిన సింగిల్ఫేజ్ మోటార్ను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారని పంచాయతీ కార్యదర్శి రవీందర్రెడ్డి శనివారం దోమ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదుచేశారు. శ్మశానవాటికలో పంపు మోటార్ పరిశీలించగా కనిపించలేదన్నారు. దీంతో దొంగతనానికి గురైందని గుర్తించి పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.