చోరీకి గురైన సెల్ఫోన్లు రికవరీ
ABN , Publish Date - Feb 02 , 2024 | 12:14 AM
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించబడిన 15 సెల్ఫోన్లను పోలీస్ అధికారులు రికవరీ చేసి గురువారం బాధితులకు అందజేశారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల ఈఎంఐఈలను సీఈఐఆర్ అప్లికేషన్లో ఎంట్రీచేసి దర్యాప్తు చేసి నిందితుల నుంచి రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.
![చోరీకి గురైన సెల్ఫోన్లు రికవరీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బాధితులకు అప్పగించిన పోలీసులు
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 1 : ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించబడిన 15 సెల్ఫోన్లను పోలీస్ అధికారులు రికవరీ చేసి గురువారం బాధితులకు అందజేశారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల ఈఎంఐఈలను సీఈఐఆర్ అప్లికేషన్లో ఎంట్రీచేసి దర్యాప్తు చేసి నిందితుల నుంచి రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. కాగా, ఈ సెల్ఫోన్ల విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. ఎస్సై మారయ్యతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.