సోమ్లాల్నాయక్కు ‘పద్మశ్రీ’ ప్రదానం
ABN , Publish Date - Apr 23 , 2024 | 11:43 PM
భువనగిరి మండలం ఆకుతోటబావికి చెందిన సాహితీవేత్త కేతావత్ సోమ్లాల్నాయ క్ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేసిన ముర్ము
భువనగిరి రూరల్: భువనగిరి మండలం ఆకుతోటబావికి చెందిన సాహితీవేత్త కేతావత్ సోమ్లాల్నాయ క్ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. బంజారా భాషలో భగవద్గీతను అనువదించినందుకు పద్మశ్రీఅవార్డుకు ఎంపిక చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆయన రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డు స్వీకరించారు.