Share News

సోమ్‌లాల్‌నాయక్‌కు ‘పద్మశ్రీ’ ప్రదానం

ABN , Publish Date - Apr 23 , 2024 | 11:43 PM

భువనగిరి మండలం ఆకుతోటబావికి చెందిన సాహితీవేత్త కేతావత్‌ సోమ్‌లాల్‌నాయ క్‌ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

సోమ్‌లాల్‌నాయక్‌కు ‘పద్మశ్రీ’ ప్రదానం

రాష్ట్రపతి భవన్‌లో ప్రదానం చేసిన ముర్ము

భువనగిరి రూరల్‌: భువనగిరి మండలం ఆకుతోటబావికి చెందిన సాహితీవేత్త కేతావత్‌ సోమ్‌లాల్‌నాయ క్‌ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. బంజారా భాషలో భగవద్గీతను అనువదించినందుకు పద్మశ్రీఅవార్డుకు ఎంపిక చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డు స్వీకరించారు.

Updated Date - Apr 23 , 2024 | 11:43 PM