‘10జీపీఏ’ విద్యార్థులకు నేడు సన్మానం
ABN , Publish Date - May 21 , 2024 | 12:10 AM
ఎస్ఎ్ససీలో 10 జీపీఏ మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ఈ నెల 21న రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సన్మానించనున్నట్టు రెడ్క్రాస్ జిల్లా చైర్మన డాక్టర్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, వైస్చైర్మన దిడ్డి బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు.
![‘10జీపీఏ’ విద్యార్థులకు నేడు సన్మానం](https://media.andhrajyothy.com/media/2024/20240511/44_4facfa5f93.jpg)
మోత్కూరు, మే 20: ఎస్ఎ్ససీలో 10 జీపీఏ మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ఈ నెల 21న రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సన్మానించనున్నట్టు రెడ్క్రాస్ జిల్లా చైర్మన డాక్టర్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, వైస్చైర్మన దిడ్డి బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ హనుమంతు కె.జండగే, డీఈవో నారాయణరెడ్డి వారికి మెమోంటోలు, ప్రశంసా పత్రాలు అందజేస్తారన్నారు. రెడ్క్రాస్ సభ్యులంతా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.