Share News

అభివృద్ధికి పాటుపడుతూ.. సేవకుడిగా పనిచేస్తా

ABN , Publish Date - Nov 25 , 2024 | 11:39 PM

పదేళ్ల కా లంలో బీఆర్‌ఎస్‌ పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మా ర్చారని వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి అన్నారు.

అభివృద్ధికి పాటుపడుతూ.. సేవకుడిగా పనిచేస్తా
చెక్కులు పంపిణి చేస్తున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి టౌన్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : పదేళ్ల కా లంలో బీఆర్‌ఎస్‌ పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మా ర్చారని వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయ ంలో లబ్ధిదారులకు కల్యాణ ల క్ష్మి, షాదీ ముబారక్‌, సీఎంఆర్‌ ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

Updated Date - Nov 25 , 2024 | 11:39 PM