కరీంనగర్ బస్స్టేషన్ పరిశీలన
ABN , Publish Date - Jan 17 , 2024 | 12:06 AM
కరీంనగర్ ఆర్టీసీ బస్స్టేషన్ను సోమవారం కరీంనగర్ రీజినల్ మేనేజర్ ఎస్సుచరిత పరిశీలించారు.
![కరీంనగర్ బస్స్టేషన్ పరిశీలన](https://media.andhrajyothy.com/media/2023/20231205/3_66c4e76be4.gif)
భగత్నగర్, జనవరి 16: కరీంనగర్ ఆర్టీసీ బస్స్టేషన్ను సోమవారం కరీంనగర్ రీజినల్ మేనేజర్ ఎస్సుచరిత పరిశీలించారు. ఆయా రూట్లలో ప్రయాణీకుల రద్దీని పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రజనీకృష్ణ, కరీంనగర్-2 డిపో మేనేజర్ మల్లయ్య, అకౌంట్స్ ఆఫీసర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్లు జిఎల్ నారాయణ, ఎం అంజిరెడ్డి పాల్గొన్నారు.