Share News

Hyderabad: నమో యాప్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా గీతామూర్తి

ABN , Publish Date - Mar 19 , 2024 | 12:36 PM

నమో యాప్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా కాచిగూడకు చెందిన కె.గీతామూర్తి(K. Geethamurthy) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి(BJP state president G. Kishan Reddy) మంగళవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు.

Hyderabad: నమో యాప్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా గీతామూర్తి

హైదరాబాద్: నమో యాప్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా కాచిగూడకు చెందిన కె.గీతామూర్తి(K. Geethamurthy) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి(BJP state president G. Kishan Reddy) మంగళవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. కె.గీతామూర్తి మాట్లాడుతూ.. ప్రజల నుంచి మైక్రోడొనేషన్స్‌ సేకరించడానికి నమో యాప్‌ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. భేటీ బచావో, స్వచ్ఛభారత్‌, కిసాన్‌ సేవా కార్యక్రమాలకు ప్రజలు తమవంతు విరాళాలు అందించాలని కోరారు.

Updated Date - Mar 19 , 2024 | 12:36 PM