Share News

Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు

ABN , Publish Date - Feb 21 , 2024 | 08:37 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(Kalvakuntla Kavitha) సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 28న విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో సీబీఐ(CBI) పేర్కొంది.

Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(Kalvakuntla Kavitha) సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 28న విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో సీబీఐ(CBI) పేర్కొంది.

గతంలోని కవిత నుంచి వాంగ్మూలం రికార్డు చేయగా.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు పలువురు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2024 | 08:57 PM