Share News

Kumaram Bheem Asifabad: మున్సిపల్‌ కార్మికులుగా గుర్తించాలి

ABN , Publish Date - Feb 02 , 2024 | 10:27 PM

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 2: ఆసిఫాబాద్‌ గ్రామ పంచాయతీ మున్సిపల్‌కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ కావ డంతో ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను మున్సిపల్‌ కార్మికులుగా గుర్తించాలని, వేజ్‌నం.14 ప్రకారం కేటగిరీవైజ్‌గా వేతనాలు చెల్లించా లని, శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌కు సీఐటీయూ నాయకులు వినతిపత్రం అంద జేశారు.

Kumaram Bheem Asifabad:  మున్సిపల్‌ కార్మికులుగా గుర్తించాలి

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 2: ఆసిఫాబాద్‌ గ్రామ పంచాయతీ మున్సిపల్‌కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ కావ డంతో ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను మున్సిపల్‌ కార్మికులుగా గుర్తించాలని, వేజ్‌నం.14 ప్రకారం కేటగిరీవైజ్‌గా వేతనాలు చెల్లించా లని, శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌కు సీఐటీయూ నాయకులు వినతిపత్రం అంద జేశారు. ఫిబ్రవరి1 నుంచి మున్సిపాలిటీగా చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేయడం వల్ల ఆతేదీనుంచే కార్మికులకు ఉన్న జీవోప్రకారం వేతనాలు కూడా వ్యక్తిగత ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. కార్యక్రమంలో రాజేందర్‌, శ్రీకాంత్‌, సమ్మయ్య, రమాకాంత్‌, పురుషోత్తం, ప్రభా కర్‌, సాగర్‌, శ్రీను, దుర్గాప్రసాద్‌, వినోద్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 10:27 PM