Share News

Kumaram Bheem Asifabad: ఘనంగా మాతా రమాబాయి జయంతి

ABN , Publish Date - Feb 07 , 2024 | 10:37 PM

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 7: జిల్లాకేంద్రంలో జైభీం సేన ఆధ్వర్యంలో మాతా రమాబాయి జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భం గా అంబేద్కర్‌చౌక్‌లో ఆమెచిత్రపటానికి పూల మాల లువేసి నివాళులు అర్పించారు.

Kumaram Bheem Asifabad:  ఘనంగా మాతా రమాబాయి జయంతి

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 7: జిల్లాకేంద్రంలో జైభీం సేన ఆధ్వర్యంలో మాతా రమాబాయి జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భం గా అంబేద్కర్‌చౌక్‌లో ఆమెచిత్రపటానికి పూల మాల లువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సభ్యు లు వినోద్‌, అశోక్‌, సుధాకర్‌, చరణ్‌దాస్‌, కృష్ణాజీ, పెంటయ్య, సాంబయ్య, అజిత్‌, అనిల్‌ పాల్గొన్నారు.

వాంకిడి: మండలకేంద్రంలోని జైత్వాన్‌ బుద్ధవి హార్‌లో అంబేద్కర్‌ యువజనసంఘం ఆధ్వర్యంలో మాతా రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయ కులు అశోక్‌, జయరాం, సునీల్‌కుమార్‌, దుర్గాజీ, శ్యాంరావు, విజయ్‌, విలాస్‌, విఠల్‌,రోషన్‌, బలవంత రావు, ప్రతాప్‌తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి: మండ లంలోని డబ్బా గ్రామంలో జైభీం యూత్‌ ఆధ్వర్యంలో మాతా రమాబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో నాయ కులు దుర్యోధన్‌, హోక్టు, ప్రకాష్‌, జనార్ధన్‌, శంకర్‌, శేఖర్‌ తదిత రులు పాల్గొన్నారు.

జైనూర్‌: మండలకేంద్రంలోని అంబేద్కర్‌చౌక్‌లో మాతారమాబాయి విగ్రహానికి దళితులు, గిరిజనులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్ర మంలో కాంబ్లే అన్నారావు, నాగోరావ్‌, గాయక్‌వాడ్‌ సతీష్‌, వాగ్మారె ఘట్నాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 10:37 PM