Kumaram Bheem Asifabad: పిడుగుపాటుతో ఎడ్లు మృతి
ABN , Publish Date - May 26 , 2024 | 10:39 PM
పెంచికలపేట, మే 26: పిడుగు పాటుకు రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన శనివారం సాయం త్రం మండలంలో చోటు చేసుకుంది.
పెంచికలపేట, మే 26: పిడుగు పాటుకు రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన శనివారం సాయం త్రం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొం డపల్లి గ్రామానిక చెందిన ఎల్కరి సత్తన్న వ్యవసాయ పనులు ముగించు కుని ఎడ్లబండిపై ఇంటికి తిరిగి వస్తు న్నాడు. ఈ క్రమంలో ఎద్దులపై పిడుగు పడడంతో అవి అక్కడ కక్కడే మృతిచెందాయి. సత్తయ్య అస్వస్థ తకు గురయ్యాడు. కాగా మరోచోట గడ్డివాముపై పిడుగుపడడంతో గడ్డి వాము దగ్ధమైంది.
వ్యవసాయ పనులు ప్రారంభంలో రెండు ఎద్దులు మృతి చెందడంతో ఆదుకోవాలని రైతు కోరాడు.