Kumaram Bheem Asifabad: లోక్ అదాలత్లో 1,01,623 కేసులు పరిష్కారం
ABN , Publish Date - Mar 16 , 2024 | 10:15 PM
ఆసిఫాబాద్, మార్చి 16: జాతీయ లోక్ అదాలత్లో రాజీమార్గంద్వారా కేసుల పరిష్కరి స్తామని సీనియర్ సివిల్ జడ్జి కె యువరాజ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మితో కలిసి లోక్ అదాల త్లో కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరిం చారు.
![Kumaram Bheem Asifabad: లోక్ అదాలత్లో 1,01,623 కేసులు పరిష్కారం](https://media.andhrajyothy.com/media/2024/20240313/1_1_469c028400.jpg)
ఆసిఫాబాద్, మార్చి 16: జాతీయ లోక్ అదాలత్లో రాజీమార్గంద్వారా కేసుల పరిష్కరి స్తామని సీనియర్ సివిల్ జడ్జి కె యువరాజ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మితో కలిసి లోక్ అదాల త్లో కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరిం చారు. ఈలోక్అదాలత్లో మూడుసివిల్ కేసులు, 2220 క్రిమినల్కేసులు, 99400 ఈచాలన్, పీఎ ల్సీ, బ్యాంకుపీఎల్సీ కేసులు మొత్తం 1,01,623 కేసులను పరిష్కరించామని తెలిపారు. కార్యక్ర మంలో సీనియర్, జూనియర్న్యాయవాదులు, కోర్టుసిబ్బంది పాల్గొన్నారు.