Share News

జూనియర్‌ లెక్చరర్ల జిల్లా కార్యవర్గం

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:15 PM

మంచిర్యాల జిల్లా గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్నుకు న్నారు.

జూనియర్‌ లెక్చరర్ల జిల్లా కార్యవర్గం

ఏసీసీ, జనవరి 7: మంచిర్యాల జిల్లా గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్నుకు న్నారు. జిల్లా అధ్యక్షుడిగా బండి ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా దండనా యకుల సందీప్‌కుమార్‌, కోశాధికారిగా సోమయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా షఫీయోద్దీన్‌, మహిళ కార్యదర్శిగా సత్తమ్మ, కార్యవర్గసభ్యులుగా రామయ్య, శ్రీకాంత్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికను అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌, ఉపాధ్యక్షుడు దేవేందర్‌ల పర్యవేక్షణలో నిర్వహించారు. రాష్ట్ర కోశాధికారి నాయిని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 10:15 PM