Ramoji Rao: అక్షరయోధుడికి ప్రముఖుల నివాళి...

ABN, Publish Date - Jun 08 , 2024 | 07:01 PM

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) మరణ వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

Ramoji Rao: అక్షరయోధుడికి ప్రముఖుల నివాళి... 1/4

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) మరణ వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మరోవైపు పలువురు ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుని.. రామోజీరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, బ్రాహ్మణి దంపతులు.. రామోజీరావు పార్థివదేహానికి కన్నీటి నివాళులు అర్పించారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి కేటీఆర్, సినీ నటుడు చిరంజీవి తదితర ప్రముఖులు కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు రామోజీరావు సేవలను కొనియాడారు.

Ramoji Rao: అక్షరయోధుడికి ప్రముఖుల నివాళి... 2/4

రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న నారా చంద్రబాబు నాయుడు

Ramoji Rao: అక్షరయోధుడికి ప్రముఖుల నివాళి... 3/4

రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళుర్పిస్తున్న నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు

Ramoji Rao: అక్షరయోధుడికి ప్రముఖుల నివాళి... 4/4

రామోజీరావుకు నివాళులర్పిస్తున్న నారా లోకేష్

Updated at - Jun 08 , 2024 | 07:01 PM