Share News

Delhi: పాల ధర పెంచిన మదర్‌ డెయిరీ

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:51 AM

అమూల్‌ పాల ధర పెంచిన మరుసటి రోజే మదర్‌ డెయిరీ కూడా పాల ధర పెంచింది. అన్ని రకాల పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచినట్లు మదర్‌ డెయిరీ సోమవారం ప్రకటించింది. సోమవారం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

Delhi: పాల ధర పెంచిన మదర్‌ డెయిరీ

  • లీటర్‌పై రూ.2 పెంపు..

న్యూఢిల్లీ, జూన్‌ 3: అమూల్‌ పాల ధర పెంచిన మరుసటి రోజే మదర్‌ డెయిరీ కూడా పాల ధర పెంచింది. అన్ని రకాల పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచినట్లు మదర్‌ డెయిరీ సోమవారం ప్రకటించింది. సోమవారం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మదర్‌ డెయురీ ప్రస్తుతం రోజు 35 లక్షల లీటర్ల పాలు అమ్ముతోంది. గతేడాది ఫిబ్రవరి తర్వాత ఈ కంపెనీ మళ్లీ పాల దరలు పెంచింది ఇప్పుడే.

Updated Date - Jun 04 , 2024 | 04:51 AM