రాజధాని నిర్మాణానికి విరాళం ప్రకటించిన వైష్ణవి
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:16 AM
ముదినేపల్లికి చెందిన వైద్య విద్యార్థిని, అమరావతి మాజీ బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి అమరావతి రాజధాని నిర్మాణానికి రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు.
![రాజధాని నిర్మాణానికి విరాళం ప్రకటించిన వైష్ణవి](https://media.andhrajyothy.com/media/2024/20240604/11mpl5_a487e582fe.jpg)
ముదినేపల్లి, జూన్ 11: ముదినేపల్లికి చెందిన వైద్య విద్యార్థిని, అమరావతి మాజీ బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి అమరావతి రాజధాని నిర్మాణానికి రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. త్వరలో డీడీని చంద్రబాబుకు అందజేస్తామని వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్తో కలసి మంగళవారం మీడియాకు వెల్లడించారు.