ప్రభుత్వానికి తడాఖా చూపిస్తాం
ABN , Publish Date - Feb 07 , 2024 | 11:49 PM
అసెంబ్లీ ముట్టడి ప్రారంభం మాత్రమేనని, ముందు ముందు జగన్ ప్రభు త్వానికి సర్పంచ్ల తడాఖా ఏమిటో చూపిస్తా మని ఉమ్మడి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్య క్షుడు గొండు శంకర్ హెచ్చరించారు. బుధవా రం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ 3.5 కోట్ల గ్రామీణ ప్రజల సమస్యలు పరిష్కా రమయ్యే వరకూ రాజీలేనిపోరాటాలు చేస్తామ న్నారు.ఉద్యమాలను ఉధృతం చేసి జగన్ ప్రభు త్వాన్ని లొంగదీస్తామన్నారు. వందలాది మంది సర్పంచ్లు పోలీసు అక్రమ అరెస్టులను దాటుకుని చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్లో చరిత్రలో అసెంబ్లీ గేటు వరకు వెళ్లి నిరసన ప్రదర్శన నిర్వహించిన మొట్టమొదటి సంఘం సర్పంచ్ల సంఘమని తెలిపారు. జగన్రెడ్డి ప్రభుత్వం రెండురోజుల ముందు నుంచి సర్పంచ్లను హౌస్ అరెస్టుల కు పాల్పడినా వారి ఉద్యమ స్ఫూర్తి ముందు అవి నిలబడలేదని చెప్పారు.
![ప్రభుత్వానికి తడాఖా చూపిస్తాం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అరసవల్లి: అసెంబ్లీ ముట్టడి ప్రారంభం మాత్రమేనని, ముందు ముందు జగన్ ప్రభు త్వానికి సర్పంచ్ల తడాఖా ఏమిటో చూపిస్తా మని ఉమ్మడి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్య క్షుడు గొండు శంకర్ హెచ్చరించారు. బుధవా రం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ 3.5 కోట్ల గ్రామీణ ప్రజల సమస్యలు పరిష్కా రమయ్యే వరకూ రాజీలేనిపోరాటాలు చేస్తామ న్నారు.ఉద్యమాలను ఉధృతం చేసి జగన్ ప్రభు త్వాన్ని లొంగదీస్తామన్నారు. వందలాది మంది సర్పంచ్లు పోలీసు అక్రమ అరెస్టులను దాటుకుని చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్లో చరిత్రలో అసెంబ్లీ గేటు వరకు వెళ్లి నిరసన ప్రదర్శన నిర్వహించిన మొట్టమొదటి సంఘం సర్పంచ్ల సంఘమని తెలిపారు. జగన్రెడ్డి ప్రభుత్వం రెండురోజుల ముందు నుంచి సర్పంచ్లను హౌస్ అరెస్టుల కు పాల్పడినా వారి ఉద్యమ స్ఫూర్తి ముందు అవి నిలబడలేదని చెప్పారు.