కనీస వేతనం రూ.10 వేలకు పెంచాలి
ABN , Publish Date - Feb 15 , 2024 | 12:44 AM
ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్వర్కర్ల కనీస వేతనం రూ.10 వేలుకు పెంచాలని సీఐటీయూజిల్లా అధ్యక్షుడు దావాల రమ ణారావు డిమాండ్చేశారు.
![కనీస వేతనం రూ.10 వేలకు పెంచాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సీతంపేట: ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్వర్కర్ల కనీస వేతనం రూ.10 వేలుకు పెంచాలని సీఐటీయూజిల్లా అధ్యక్షుడు దావాల రమ ణారావు డిమాండ్చేశారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట బుధవారం నుంచి దీక్ష చేపట్టారు.కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.కాంతా రావు, ఎన్.నీలంరాజు, బి.పార్వతీ, ఎం.సోములమ్మ, ఎస్.శిరీష పాల్గొన్నారు.