Share News

రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతో సాధ్యం

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:45 AM

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు.

  రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతో సాధ్యం

కొమరాడ: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు. బుధవారం కుమ్మరిగుంట, కంభవలస, గంగిరేగువలస పంచాయతీల్లో టీడీపీ మండల కన్వీనర్‌ శేఖర్‌పాత్రుడు అధ్యక్షతన జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:45 AM