గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తా: సంధ్యారాణి
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:57 PM
గెలిచిన వెంటనే గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తానని సాలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం తుండ పంచాయతీలోని చిన ఊటగెడ్డ, చెల్లూరివలస, ఉల్లి చింతలవలస, అప్పన్న దొరవలసల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 500 మంది టీడీపీలో చేరారు. కార్య క్రమంలో టీడీపీ సాలూరు మండలాధ్యక్షుడు ఆముదాల పరమేశు, అక్యాన తిరుపతి రావు, తొత్తడి నూకరాజు, శ్రీరామ్ సత్తిబాబు, కృష్ణ, బాలాజీ పాల్గొన్నారు.
![గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తా: సంధ్యారాణి](https://media.andhrajyothy.com/media/2024/20240326/3_APRIL_SALUR_RURAL_21_1_774349efa2.gif)
సాలూరు రూరల్: గెలిచిన వెంటనే గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తానని సాలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం తుండ పంచాయతీలోని చిన ఊటగెడ్డ, చెల్లూరివలస, ఉల్లి చింతలవలస, అప్పన్న దొరవలసల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 500 మంది టీడీపీలో చేరారు. కార్య క్రమంలో టీడీపీ సాలూరు మండలాధ్యక్షుడు ఆముదాల పరమేశు, అక్యాన తిరుపతి రావు, తొత్తడి నూకరాజు, శ్రీరామ్ సత్తిబాబు, కృష్ణ, బాలాజీ పాల్గొన్నారు.