Share News

గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తా: సంధ్యారాణి

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:57 PM

గెలిచిన వెంటనే గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తానని సాలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం తుండ పంచాయతీలోని చిన ఊటగెడ్డ, చెల్లూరివలస, ఉల్లి చింతలవలస, అప్పన్న దొరవలసల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 500 మంది టీడీపీలో చేరారు. కార్య క్రమంలో టీడీపీ సాలూరు మండలాధ్యక్షుడు ఆముదాల పరమేశు, అక్యాన తిరుపతి రావు, తొత్తడి నూకరాజు, శ్రీరామ్‌ సత్తిబాబు, కృష్ణ, బాలాజీ పాల్గొన్నారు.

 గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తా: సంధ్యారాణి
తుండ పంచాయతీలో పార్టీలోకి వచ్చిన వారికి కండువాలువేస్తున్న సంధ్యారాణి:

సాలూరు రూరల్‌: గెలిచిన వెంటనే గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తానని సాలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం తుండ పంచాయతీలోని చిన ఊటగెడ్డ, చెల్లూరివలస, ఉల్లి చింతలవలస, అప్పన్న దొరవలసల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 500 మంది టీడీపీలో చేరారు. కార్య క్రమంలో టీడీపీ సాలూరు మండలాధ్యక్షుడు ఆముదాల పరమేశు, అక్యాన తిరుపతి రావు, తొత్తడి నూకరాజు, శ్రీరామ్‌ సత్తిబాబు, కృష్ణ, బాలాజీ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:57 PM