Share News

జీవో- 57 ప్రకారం జీతాలు ఇవ్వాలి

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:41 AM

వీరఘట్టం పంచాయతీలో కార్మికులకు ప్రభుత్వంవిడుదల చేసిన జీవో- 57, 132 ప్రకారం పంచాయతీకి వచ్చిన ఆదాయంలో 60 శాతం నిధులు జీతాలకు వెచ్చించాలని ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూ నియన్‌ నాయకులు డిమాండ్‌చేశారు.

   జీవో- 57 ప్రకారం జీతాలు ఇవ్వాలి

వీరఘట్టం: వీరఘట్టం పంచాయతీలో కార్మికులకు ప్రభుత్వంవిడుదల చేసిన జీవో- 57, 132 ప్రకారం పంచాయతీకి వచ్చిన ఆదాయంలో 60 శాతం నిధులు జీతాలకు వెచ్చించాలని ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూ నియన్‌ నాయకులు డిమాండ్‌చేశారు.బుధవారం వీరఘట్టంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామీణబంద్‌కు సంబంధించిన కరప త్రాలను ఆవిష్కరించారు.కార్యక్రమంలో ఏపీపంచాయతీ ఎంప్లాయీస్‌ యూని యన్‌ జిల్లా నాయకులు ఎస్‌వైనాయుడు,వీరఘట్టం పంచాయతీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:41 AM