పేకాటరాయళ్లు అరెస్టు
ABN , Publish Date - Jun 10 , 2024 | 12:06 AM
మండలంలోని లక్ష్మీనారాయణపురం సమీపంలో పేకాట శిబిరంపై దాడిచేసి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు రూరల్ ఎస్ఐ దినకరన్ తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన దాడుల్లో 1,20,035 స్వాఽధీనం చేసుకున్నామన్నారు.
![పేకాటరాయళ్లు అరెస్టు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పార్వతీపురం రూరల్: మండలంలోని లక్ష్మీనారాయణపురం సమీపంలో పేకాట శిబిరంపై దాడిచేసి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు రూరల్ ఎస్ఐ దినకరన్ తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన దాడుల్లో 1,20,035 స్వాఽధీనం చేసుకున్నామన్నారు. మండలంలోని ఎక్కడైనా సారా విక్రయాలు జరిగినా, తయారు చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.