Share News

డీఈవోగా పగడాలమ్మ

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:11 PM

సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో డీఈవోలను బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) గా జి.పగడాలమ్మను నియమించారు.

డీఈవోగా పగడాలమ్మ

బెలగాం, ఫిబ్రవరి 6: సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో డీఈవోలను బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) గా జి.పగడాలమ్మను నియమించారు. ఇప్పటివరకు మన్యం జిల్లా డీఈవోగా పనిచేసిన ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ను విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారిగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Feb 06 , 2024 | 11:11 PM