Share News

మహిళా సాధికారితకు ఎన్టీఆర్‌ ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:23 AM

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తోనే మహిళా సాధికారతకు ఎనలేని ప్రాధాన్యం కల్పించారని తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి తెలిపారు. మండలం లోని మరుపల్లిలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ మహిళా రక్షణ కొసం 2015లోనే చంద్రబాబు ప్రత్యేక యాప్‌ను రూపొందించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకండా పోయిందని ఆరోపించారు. మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ పథకాలను మహిళలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లెంక రామలక్ష్మి పాల్గొన్నారు.

                             మహిళా సాధికారితకు ఎన్టీఆర్‌ ప్రాధాన్యం

గజపతినగరం: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తోనే మహిళా సాధికారతకు ఎనలేని ప్రాధాన్యం కల్పించారని తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి తెలిపారు. మండలం లోని మరుపల్లిలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ మహిళా రక్షణ కొసం 2015లోనే చంద్రబాబు ప్రత్యేక యాప్‌ను రూపొందించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకండా పోయిందని ఆరోపించారు. మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ పథకాలను మహిళలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లెంక రామలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:23 AM