Share News

పలాసలో జాతీయ టెన్నీకాయిట్‌ పోటీలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:09 AM

పలాస ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో 47వ జాతీయ టెన్నీ కాయిట్‌ పోటీలు సందడిగా జరుగుతున్నాయి. గురువారం వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళ, పురుషుల జట్టు లీగ్‌ పోటీల్లో హోరాహోరీగా తలపడ్డాయి. శుక్రవారం నుంచి సెమీఫైనల్స్‌ నిర్వహించనున్నారు. తమిళనాడు- ఒడిశా, కేరళ-తెలంగాణ, పాండిచ్చేరి-మహారాష్ట్ర, కర్నాటక- ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు- పశ్చిమబెంగాళ్‌, మహారాష్ట్ర- తెలంగాణ, కేరళ-ఆంధ్రప్రదేశ్‌, పాండిచ్చే రి-కర్నాటక జట్లు లీగ్‌పోటీల్లో తలపడ్డాయి.

పలాసలో జాతీయ టెన్నీకాయిట్‌ పోటీలు

పలాస: పలాస ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో 47వ జాతీయ టెన్నీ కాయిట్‌ పోటీలు సందడిగా జరుగుతున్నాయి. గురువారం వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళ, పురుషుల జట్టు లీగ్‌ పోటీల్లో హోరాహోరీగా తలపడ్డాయి. శుక్రవారం నుంచి సెమీఫైనల్స్‌ నిర్వహించనున్నారు. తమిళనాడు- ఒడిశా, కేరళ-తెలంగాణ, పాండిచ్చేరి-మహారాష్ట్ర, కర్నాటక- ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు- పశ్చిమబెంగాళ్‌, మహారాష్ట్ర- తెలంగాణ, కేరళ-ఆంధ్రప్రదేశ్‌, పాండిచ్చే రి-కర్నాటక జట్లు లీగ్‌పోటీల్లో తలపడ్డాయి.

Updated Date - Jan 12 , 2024 | 12:09 AM