Share News

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:14 AM

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన కన్నంపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు కన్నంపేటకు చెందిన చీపురు ఉమామహేష్‌(40) బుధవారం రాత్రి 9.30 గంటల సమ యంలో వివాహ మండపంలో విద్యుత్‌ పనులు చేస్తుండగా.. ప్ర మాదవశాత్తూ వైరు తగిలి షాక్‌కు గురయ్యాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మక్కువ: విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన కన్నంపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు కన్నంపేటకు చెందిన చీపురు ఉమామహేష్‌(40) బుధవారం రాత్రి 9.30 గంటల సమ యంలో వివాహ మండపంలో విద్యుత్‌ పనులు చేస్తుండగా.. ప్ర మాదవశాత్తూ వైరు తగిలి షాక్‌కు గురయ్యాడు. స్థానికులు స్పం దించి బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య లలిత ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.నరసింహమూర్తి తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:14 AM