Share News

ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:18 AM

ఎన్నికల్లో కురుపాంనియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్ధి గెలుపుకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జనసేన పార్టీ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు కోరారు.

  ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి

కురుపాం:ఎన్నికల్లో కురుపాంనియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్ధి గెలుపుకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జనసేన పార్టీ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు కోరారు. ఆదివారం కురుపాంలో నియో జకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్ధి గెలుపుకు ఎలా పనిచేయాలన్న విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యనిర్వ కార్యదర్శి గార గౌరిశంకరరావు, కురుపాం, జియ్యమ్మవలస మండల పార్టీ అధ్యక్షలు నేరేడబిల్లి వంశీ, వారణాశి శివకుమార్‌, నియోజవక్గంలోగల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:18 AM