జనసేనలో చేరిక
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:28 AM
పూసపాటి రేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన బోర్ల వెంకటేష్, మహంతి కోదండ రామనా యుడు, మహంతి నితీష్ కుమార్ తమ అనుచరులతో కలిసి కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.
![జనసేనలో చేరిక](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
భోగాపురం: పూసపాటి రేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన బోర్ల వెంకటేష్, మహంతి కోదండ రామనా యుడు, మహంతి నితీష్ కుమార్ తమ అనుచరులతో కలిసి కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాలను ఓర్చుకోలేక.. కుంటుపడిన అభివృద్ధిని చూసి జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.