జనసేనలో వైసీపీ నాయకుల చేరిక
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:20 AM
నెల్లిమర్ల మండలంలోని మొయిదకు చెందిన వైసీపీ నాయకులు మీసాల గౌరినాయుడు తన అనుచరులతో జనసేనలో చేరారు.
భోగాపురం: నెల్లిమర్ల మండలంలోని మొయిదకు చెందిన వైసీపీ నాయకులు మీసాల గౌరినాయుడు తన అనుచరులతో జనసేనలో చేరారు. ఆదివారం ముం జేరులోని జనసేన కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి ఆధ్వ ర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక వైసీపీ నేతల తీరుతో విసుగు చెంది పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు జన సైనికులు పాల్గొన్నారు.