Share News

టీడీపీలో 50 కుటుంబాల చేరిక

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:28 PM

మండలంలోని తుంబలి పంచాయతీ గంగంపేట, చినతుం బలి గ్రామాల నుంచి వైసీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు బుధవారం మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి సమక్షంలో టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో అరకు పార్లమెం ట్‌ టీడీపీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, పార్టీ మండలాధ్యక్షుడు పల్ల రాంబాబు, మాజీ సర్పంచ్‌ పూడి సీతారాంనాయుడుతో పాటు టీడీపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు.

  టీడీపీలో 50 కుటుంబాల చేరిక
శత్రుచర్ల సమక్షంలో టీడీపీలో చేరుతున్న వైసీపీ నాయకులు

జియ్యమ్మవలస: మండలంలోని తుంబలి పంచాయతీ గంగంపేట, చినతుం బలి గ్రామాల నుంచి వైసీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు బుధవారం మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి సమక్షంలో టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో అరకు పార్లమెం ట్‌ టీడీపీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, పార్టీ మండలాధ్యక్షుడు పల్ల రాంబాబు, మాజీ సర్పంచ్‌ పూడి సీతారాంనాయుడుతో పాటు టీడీపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:28 PM