Share News

చికిత్స పొందుతూ..

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:16 AM

కృష్ణాపురం కోళ్ల ఫారం వద్ద అనుమానాస్పద రీతిలో ఒక యువకుడు మ రణించిన సంఘటన తెలిసిందే.

చికిత్స పొందుతూ..

శృంగవరపుకోట రూరల్‌, జనవరి 10: కృష్ణాపురం కోళ్ల ఫారం వద్ద అనుమానాస్పద రీతిలో ఒక యువకుడు మ రణించిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో ఈ నెల 7న సీవేరి రవి ఎస్‌.కోట ఆసుపత్రిలో మృతిచెందగా... మరో యు వకుడు సీవేరి రామన్న (20) పరిస్థితి విషమంగా ఉండ టంతో విజయనగరం తరలించారు. ఆ యువకుడు విజయ నగరం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్‌ఐ లోవరాజు తెలిపారు. యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి... బంధువులకు అప్ప గించినట్లు ఎస్‌ఐ లోవరాజు తెలిపారు.

Updated Date - Jan 11 , 2024 | 12:16 AM