Share News

గుయ్యన్నవలసలో గడ్డివాముల దగ్ధం

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:02 AM

గుయ్యన్నవలసలో గడ్డివాములు, టేకు చెట్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన పాలపర్తి పెంటయ్య, ఆదినారాయణకు చెందిన గడ్డి వాములు, టేకు చెట్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని స్థాని కులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు వారంతా ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. వీటి విలువ రూ.60 వేలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. నీరుపేద కుటుంబానికి చెందిన వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

గుయ్యన్నవలసలో గడ్డివాముల దగ్ధం

రాజాం: గుయ్యన్నవలసలో గడ్డివాములు, టేకు చెట్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన పాలపర్తి పెంటయ్య, ఆదినారాయణకు చెందిన గడ్డి వాములు, టేకు చెట్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని స్థాని కులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు వారంతా ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. వీటి విలువ రూ.60 వేలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. నీరుపేద కుటుంబానికి చెందిన వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:02 AM