Share News

విద్యా రంగ సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:11 AM

జిల్లాలో విద్యా రంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని ఏపీ గిరిజన ఉ పాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అడ్డూరి పైడిత ల్లి కోరారు.

విద్యా రంగ సమస్యల పరిష్కారానికి కృషి

విజయనగరం దాసన్నపేట, ఫిబ్రవరి 27: జిల్లాలో విద్యా రంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని ఏపీ గిరిజన ఉ పాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అడ్డూరి పైడిత ల్లి కోరారు. మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్‌ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా పైడితల్లి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరారు. డీఈవోను కలిసిన వారిలో సంఘ ప్రతినిధులు రమేష్‌, అప్పారావు, సూర్రాము, రమణ, సామన్నదొర, పూడి రాజు, ఆర్‌.ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:11 AM