Share News

వైసీపీ బెదిరింపులకు లొంగవద్దు

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:48 PM

వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న బెదిరింపులు, ఒత్తిళ్లకు వలంటీర్లు ఎట్టి పరిస్ధితుల్లో లొంగవద్దని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌వీ సుజయ్‌ కృష్ణరంగారావు తెలిపారు. శనివారం బొబ్బిలిలో విలేకరులతో మాట్లా డుతూ వలంటీర్లకు సంబంఽధించి మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్‌ ధనబలంతో అందర్నీ కొనుగోలు చే యాలని చూస్తున్నారన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు, సుంకరి సాయిరమేష్‌, సుంకర సత్తిబాబు, మున్నా పాల్గొన్నారు.

 వైసీపీ బెదిరింపులకు లొంగవద్దు

బొబ్బిలి: వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న బెదిరింపులు, ఒత్తిళ్లకు వలంటీర్లు ఎట్టి పరిస్ధితుల్లో లొంగవద్దని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌వీ సుజయ్‌ కృష్ణరంగారావు తెలిపారు. శనివారం బొబ్బిలిలో విలేకరులతో మాట్లా డుతూ వలంటీర్లకు సంబంఽధించి మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్‌ ధనబలంతో అందర్నీ కొనుగోలు చే యాలని చూస్తున్నారన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు, సుంకరి సాయిరమేష్‌, సుంకర సత్తిబాబు, మున్నా పాల్గొన్నారు.

ఫరామభద్రపురం:వైసీపీని తరిమికొట్టినప్పుడే రాష్ట్రానికి మంచిరోజులు వస్తా యని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుజయ్‌కృష్ణరంగారావు తెలిపారు. బూసాయ వలసలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్డీయే కూటమి విజయంసాధిస్తుందన్నారు.సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మడక తిరుపతి నాయుడు, టీడీపీ బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు కర్రోతు తిరుపతిరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 11:48 PM