Share News

టీడీపీ వస్తేనే అభివృద్ధి: సంధ్యారాణి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:16 AM

టీడీపీ వస్తేనే అభివృద్ధి సాధ్యమని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

టీడీపీ వస్తేనే అభివృద్ధి: సంధ్యారాణి

సాలూరు రూరల్‌: టీడీపీ వస్తేనే అభివృద్ధి సాధ్యమని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కందులపథం పంచాయతీ లో ఆమె గురువారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు, శ్యాం, రమాదేవి, కసినబోయిన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:16 AM