టీడీపీ వస్తేనే అభివృద్ధి: సంధ్యారాణి
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:16 AM
టీడీపీ వస్తేనే అభివృద్ధి సాధ్యమని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
సాలూరు రూరల్: టీడీపీ వస్తేనే అభివృద్ధి సాధ్యమని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కందులపథం పంచాయతీ లో ఆమె గురువారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు, శ్యాం, రమాదేవి, కసినబోయిన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.