పైడిమాంబ హుండీ లెక్కింపు
ABN , Publish Date - May 03 , 2024 | 12:11 AM
విజయనగరంలోని శివాలయం వీధిలోని పైడిమాంబ కల్యాణ మండపం లో పైడిమాంబ చదురుగుడి హుండీని గురువారం లెక్కించారు. 34 రోజులకు గాను రూ.13,14,277 ఆదాయం వచ్చింది. ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లెక్కించారు.
![పైడిమాంబ హుండీ లెక్కింపు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విజయనగరం రూరల్: విజయనగరంలోని శివాలయం వీధిలోని పైడిమాంబ కల్యాణ మండపం లో పైడిమాంబ చదురుగుడి హుండీని గురువారం లెక్కించారు. 34 రోజులకు గాను రూ.13,14,277 ఆదాయం వచ్చింది. ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లెక్కించారు.