వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - May 29 , 2024 | 11:44 PM
వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధి కారి సంతోష్కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని కొంకడివరం, సీతా రాంపురం గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ గర్భిణులు,బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారిపై ప్రత్యే కంగా పర్యవేక్షించాలనిసిబ్బందికి సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది జ్వరాలపై ఇంటింటా సర్వే నిర్వహించాలన్నారు.కార్యక్రమంలో సిబ్బంది అనిత, మాలతి, రామ కృష్ణ, 104 సిబ్బంది దుర్గాప్రసాద్, శంకరరావు, తిరుపతిరావు పాల్గొన్నారు.
![వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గరుగుబిల్లి: వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధి కారి సంతోష్కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని కొంకడివరం, సీతా రాంపురం గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ గర్భిణులు,బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారిపై ప్రత్యే కంగా పర్యవేక్షించాలనిసిబ్బందికి సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది జ్వరాలపై ఇంటింటా సర్వే నిర్వహించాలన్నారు.కార్యక్రమంలో సిబ్బంది అనిత, మాలతి, రామ కృష్ణ, 104 సిబ్బంది దుర్గాప్రసాద్, శంకరరావు, తిరుపతిరావు పాల్గొన్నారు.