Share News

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 29 , 2024 | 11:44 PM

వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధి కారి సంతోష్‌కుమార్‌ సూచించారు. బుధవారం మండలంలోని కొంకడివరం, సీతా రాంపురం గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ గర్భిణులు,బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారిపై ప్రత్యే కంగా పర్యవేక్షించాలనిసిబ్బందికి సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది జ్వరాలపై ఇంటింటా సర్వే నిర్వహించాలన్నారు.కార్యక్రమంలో సిబ్బంది అనిత, మాలతి, రామ కృష్ణ, 104 సిబ్బంది దుర్గాప్రసాద్‌, శంకరరావు, తిరుపతిరావు పాల్గొన్నారు.

  వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

గరుగుబిల్లి: వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధి కారి సంతోష్‌కుమార్‌ సూచించారు. బుధవారం మండలంలోని కొంకడివరం, సీతా రాంపురం గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ గర్భిణులు,బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారిపై ప్రత్యే కంగా పర్యవేక్షించాలనిసిబ్బందికి సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది జ్వరాలపై ఇంటింటా సర్వే నిర్వహించాలన్నారు.కార్యక్రమంలో సిబ్బంది అనిత, మాలతి, రామ కృష్ణ, 104 సిబ్బంది దుర్గాప్రసాద్‌, శంకరరావు, తిరుపతిరావు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:44 PM