Share News

ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:34 AM

ఆటో బోల్తా పడిన ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. గురువారం సాయంత్రం పార్వతీపురం మండలంలోని హెచ్‌.కా రాడవలస గ్రామ సమీపంలో తాళ్లబురిడి గ్రామం నుంచి నిడగల్లు గ్రామానికి వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడిండి.

ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

పార్వతీపురం టౌన్‌/ పార్వతీపురం రూరల్‌ : ఆటో బోల్తా పడిన ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. గురువారం సాయంత్రం పార్వతీపురం మండలంలోని హెచ్‌.కా రాడవలస గ్రామ సమీపంలో తాళ్లబురిడి గ్రామం నుంచి నిడగల్లు గ్రామానికి వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడిండి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పైలా సింహాచలం(68), సుబ్బలక్ష్మి, అనూషాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తీసుకువస్తున్న సమయంలో పైలా సింహచలం మృతి చెందినట్లు రూరల్‌ పోలీసులు, బంధువులు తెలిపారు.

Updated Date - Apr 12 , 2024 | 07:40 AM