వెంకన్నకు నవనీత అలంకారం
ABN , Publish Date - Jan 01 , 2024 | 01:04 AM
మండ లంలోని భీమసింగి కల్యాణ వేంక టేశ్వర స్వామి ఆలయంలో ధను ర్మాసం సందర్భంగా ఆదివారం స్వా మివారికి ఆలయ అర్చకులు నవనీత అలంకారం చేశారు.
![వెంకన్నకు నవనీత అలంకారం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జామి, డిసెంబరు 31: మండ లంలోని భీమసింగి కల్యాణ వేంక టేశ్వర స్వామి ఆలయంలో ధను ర్మాసం సందర్భంగా ఆదివారం స్వా మివారికి ఆలయ అర్చకులు నవనీత అలంకారం చేశారు. వెంకటేశ్వర స్వామిని, భూదేవి.. శ్రీదేవిలకు వెన్న తో అలంకరించి పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.