30 కుటుంబాలు టీడీపీలో చేరిక
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:48 PM
మండలంలోని కొత్తపేటలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బుధవారం కొత్తపేటలో జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు గురాన చక్రధర్, మాజీ సర్పంచ్ గురాన లక్ష్మి తదితరులు పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు.

నెల్లిమర్ల: మండలంలోని కొత్తపేటలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బుధవారం కొత్తపేటలో జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు గురాన చక్రధర్, మాజీ సర్పంచ్ గురాన లక్ష్మి తదితరులు పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు.