Share News

పర్యాటకుల సందడి

ABN , Publish Date - May 26 , 2024 | 12:54 AM

వేసవి సెలవులు కావడంతో పర్యాటక కేంద్రాలు సందర్శకులతో రద్దీగా మారాయి. శనివారం అరకులోయలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌తో పాటు బొర్రాగుహలు, కటికి జలపాతం, గాలికొండ వ్యూపాయింట్‌, తాడిగుడ జలపాతాలను సందర్శకులు అధిక సంఖ్యలో సందర్శించారు. దీంతో పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది.

పర్యాటకుల సందడి
బొర్రాగుహలు వద్ద పర్యాటకుల కోలాహలం

అరకులోయ, మే 25: వేసవి సెలవులు కావడంతో పర్యాటక కేంద్రాలు సందర్శకులతో రద్దీగా మారాయి. శనివారం అరకులోయలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌తో పాటు బొర్రాగుహలు, కటికి జలపాతం, గాలికొండ వ్యూపాయింట్‌, తాడిగుడ జలపాతాలను సందర్శకులు అధిక సంఖ్యలో సందర్శించారు. దీంతో పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది.

Updated Date - May 26 , 2024 | 12:54 AM