పర్యాటకుల సందడి
ABN , Publish Date - May 26 , 2024 | 12:54 AM
వేసవి సెలవులు కావడంతో పర్యాటక కేంద్రాలు సందర్శకులతో రద్దీగా మారాయి. శనివారం అరకులోయలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్తో పాటు బొర్రాగుహలు, కటికి జలపాతం, గాలికొండ వ్యూపాయింట్, తాడిగుడ జలపాతాలను సందర్శకులు అధిక సంఖ్యలో సందర్శించారు. దీంతో పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది.
అరకులోయ, మే 25: వేసవి సెలవులు కావడంతో పర్యాటక కేంద్రాలు సందర్శకులతో రద్దీగా మారాయి. శనివారం అరకులోయలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్తో పాటు బొర్రాగుహలు, కటికి జలపాతం, గాలికొండ వ్యూపాయింట్, తాడిగుడ జలపాతాలను సందర్శకులు అధిక సంఖ్యలో సందర్శించారు. దీంతో పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది.