Share News

వైసీపీ పాలన అవినీతిమయం

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:45 PM

వైసీపీ పాలన అవినీతిమయమయ్యిందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. గురువారం ఇచ్ఛాపురంలో వేర్వేరు చోట్ల రజకు లు, చంద్రశేఖర తాపీమేస్త్రీ, ఎలక్ట్రిషియన్‌ యూనియన్లతో సమావేశాలు ఏర్పాటుచేశారు.ఈసందర్భంగా అశోక్‌మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపేదవాడు ఆర్థికంగా, వ్యాపారపరంగా వెనుకబడిపో యారన్నారు.తమపార్టీ అధికారంలోకిఉన్న సమయంలోఅన్ని సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. ఒక్క చాన్స్‌ అని చెప్పి జగన్‌రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. వైసీపీపాలనలో పరి శ్రమలు వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు నందికి జాని, రాష్ట్ర బీసీ సాధికార సమితి కన్వీ నర్‌ కొండా శంకరరెడ్డి, ఆశి లీలారాణి, ఆశి జీవులు రెడ్డి, ఎన్‌.కోటి, డి.విశ్వనాధంరెడ్డి, రంగాల శ్రీను, దొరబాబు పాల్గొన్నారు.

 వైసీపీ పాలన అవినీతిమయం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌:

ఇచ్ఛాపురం: వైసీపీ పాలన అవినీతిమయమయ్యిందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. గురువారం ఇచ్ఛాపురంలో వేర్వేరు చోట్ల రజకు లు, చంద్రశేఖర తాపీమేస్త్రీ, ఎలక్ట్రిషియన్‌ యూనియన్లతో సమావేశాలు ఏర్పాటుచేశారు.ఈసందర్భంగా అశోక్‌మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపేదవాడు ఆర్థికంగా, వ్యాపారపరంగా వెనుకబడిపో యారన్నారు.తమపార్టీ అధికారంలోకిఉన్న సమయంలోఅన్ని సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. ఒక్క చాన్స్‌ అని చెప్పి జగన్‌రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. వైసీపీపాలనలో పరి శ్రమలు వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు నందికి జాని, రాష్ట్ర బీసీ సాధికార సమితి కన్వీ నర్‌ కొండా శంకరరెడ్డి, ఆశి లీలారాణి, ఆశి జీవులు రెడ్డి, ఎన్‌.కోటి, డి.విశ్వనాధంరెడ్డి, రంగాల శ్రీను, దొరబాబు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:45 PM