ఓటమి భయంతో వైసీపీ తప్పుడు ప్రచారం
ABN , Publish Date - Feb 07 , 2024 | 11:48 PM
ఓటమి భయంతో వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆరోపించారు. బుధవారం శ్రీకా కుళంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ తమ పార్టీ ప్రకటించిన సూపర్సిక్స్ సంక్షేమ పథకాలే కాకుండా టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. వైసీపీ ఓడిపోతే పోయేది వారి పదవులే తప్ప పథకాలుకావన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ నాయకులు మళ్లీ ప్రభుత్వం రాకపోతే సంక్షే మ పథకాలు ఆగిపోతాయని తప్పుడు ప్రచారంతో ప్రజలను అయోమయానికి గురుచేసే ప్రచారం చేస్తున్నారని, వీటిని నమ్మవద్ద ని ప్రజలకు పిలుపునిచ్చారు.
![ఓటమి భయంతో వైసీపీ తప్పుడు ప్రచారం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అరసవల్లి: ఓటమి భయంతో వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆరోపించారు. బుధవారం శ్రీకా కుళంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ తమ పార్టీ ప్రకటించిన సూపర్సిక్స్ సంక్షేమ పథకాలే కాకుండా టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. వైసీపీ ఓడిపోతే పోయేది వారి పదవులే తప్ప పథకాలుకావన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ నాయకులు మళ్లీ ప్రభుత్వం రాకపోతే సంక్షే మ పథకాలు ఆగిపోతాయని తప్పుడు ప్రచారంతో ప్రజలను అయోమయానికి గురుచేసే ప్రచారం చేస్తున్నారని, వీటిని నమ్మవద్ద ని ప్రజలకు పిలుపునిచ్చారు.