తేలుకుంచిలో మహిళ ఆత్మహత్య
ABN , Publish Date - Jan 17 , 2024 | 12:01 AM
మండలంలోని తేలుకుంచిలో సోమవారం మల్లవరపు వెంకటలక్ష్మి(30) ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థులు, రూరల్ ఎస్ఐ రమేష్ కథనం మేరకు.. తేలుకుంచి గ్రామానికి చెందిన వ్యక్తితో 11 ఏళ్ల కిందట వెంక టలక్ష్మి ప్రేమ వివాహాం చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడపిల్లల శరణ్య(9), లిఖిత(7) ఉన్నారు. గతంలో భర్తతో మనస్పర్థాలు రావడంతో విడిపోయింది. ఇటీవల కుటుం బ కలహాలతో మనస్థాపానికి గురైన వెంకటలక్ష్మి సోమవారం సంక్రాంతి రోజున ఇంట్లో ఓ ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంకట లక్ష్మి తల్లి లక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
![తేలుకుంచిలో మహిళ ఆత్మహత్య](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని తేలుకుంచిలో సోమవారం మల్లవరపు వెంకటలక్ష్మి(30) ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థులు, రూరల్ ఎస్ఐ రమేష్ కథనం మేరకు.. తేలుకుంచి గ్రామానికి చెందిన వ్యక్తితో 11 ఏళ్ల కిందట వెంక టలక్ష్మి ప్రేమ వివాహాం చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడపిల్లల శరణ్య(9), లిఖిత(7) ఉన్నారు. గతంలో భర్తతో మనస్పర్థాలు రావడంతో విడిపోయింది. ఇటీవల కుటుం బ కలహాలతో మనస్థాపానికి గురైన వెంకటలక్ష్మి సోమవారం సంక్రాంతి రోజున ఇంట్లో ఓ ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంకట లక్ష్మి తల్లి లక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.