Share News

రేపు టీడీపీ శంఖారావ యాత్ర

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:05 AM

టీడీపీ ఎన్నికల శంఖారావ యాత్రను ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు టెక్కలిలో శనివారం ప్రారంభించనున్నారని పార్టీ మండ లాధ్యక్షుడు బగాది శేషగిరి ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు కిల్లిపోలమ్మ ఆలయం వద్ద ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తారని పేర్కొ న్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యక ర్తలు, అభిమానులు యాత్రను విజయవంతం చేయా లని కోరారు.

రేపు టీడీపీ శంఖారావ యాత్ర

టెక్కలి: టీడీపీ ఎన్నికల శంఖారావ యాత్రను ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు టెక్కలిలో శనివారం ప్రారంభించనున్నారని పార్టీ మండ లాధ్యక్షుడు బగాది శేషగిరి ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు కిల్లిపోలమ్మ ఆలయం వద్ద ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తారని పేర్కొ న్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యక ర్తలు, అభిమానులు యాత్రను విజయవంతం చేయా లని కోరారు.

Updated Date - Apr 05 , 2024 | 12:05 AM