‘పార్టీకి ద్రోహం చేస్తే ఉపేక్షించేది లేదు’
ABN , Publish Date - Mar 14 , 2024 | 12:15 AM
టీడీపీలో ఉంటూ పార్టీ విధివిధానా లకు కట్టుబడి ఉండకుండా ద్రో హం చేస్తే ఎంత టివారినైనా ఉపే క్షించని లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ హెచ్చరించారు.
![‘పార్టీకి ద్రోహం చేస్తే ఉపేక్షించేది లేదు’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సరుబుజ్జిలి: టీడీపీలో ఉంటూ పార్టీ విధివిధానా లకు కట్టుబడి ఉండకుండా ద్రో హం చేస్తే ఎంత టివారినైనా ఉపే క్షించని లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ హెచ్చరించారు. బుధవారం సరుబుజ్జిలి లో పార్టీ మండల అధ్యక్షుడు తాడేలా రాజారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయా న్ని ప్రారంభించి మాట్లాడారు. త్వరలో జరగనున్న ఎన్నికలను ప్రతి కార్యకర్త ప్రతి ష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు పేడాడ రామ్మోహన్, శివ్వాల సూర్యనారాయణ, కిల్లి సిద్దార్థ, లావేటి పూర్ణారావు, సురవరపు జగదీష్, కె.సూర్యనారాయణ, పైడి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.