Share News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:31 PM

ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగిం చుకోవాలనిశ్రీకాకుళం సీఐ ఎల్‌.సన్యాసినాయుడు కోరారు.రూరల్‌ మండలంలోని కుందువానిపేటలో ఆదివారంరాత్రి కేంద్ర బలగాలు, రూరల్‌ పోలీసులతో కలిపి ఫ్ల్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని పోలింగ్‌కేంద్రాలతోపాటు ఎన్నికల జరిగే సమయంలో ప్రజలు వినియోగించే మార్గాలు, ఓటు హక్కు వినియో గించే మార్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అల్లర్లకు తావిచ్చే వ్యక్తులు గ్రామల్లో అలజడి లేపితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో రూరల్‌ ఎస్‌ఐ వాసు పాల్గొన్నారు.

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
మాట్లాడుతున్న సన్యాసినాయుడు :

శ్రీకాకుళం రూరల్‌: ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగిం చుకోవాలనిశ్రీకాకుళం సీఐ ఎల్‌.సన్యాసినాయుడు కోరారు.రూరల్‌ మండలంలోని కుందువానిపేటలో ఆదివారంరాత్రి కేంద్ర బలగాలు, రూరల్‌ పోలీసులతో కలిపి ఫ్ల్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని పోలింగ్‌కేంద్రాలతోపాటు ఎన్నికల జరిగే సమయంలో ప్రజలు వినియోగించే మార్గాలు, ఓటు హక్కు వినియో గించే మార్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అల్లర్లకు తావిచ్చే వ్యక్తులు గ్రామల్లో అలజడి లేపితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో రూరల్‌ ఎస్‌ఐ వాసు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 11:31 PM