Share News

8,9 తేదీల్లో ఎస్‌ఐ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:44 PM

ఇటీవల విశాఖలో జరిగిన ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులు తమ ధ్రువపత్రా లు పరిశీలనకు హాజరు కావాలని విశాఖ రేంజ్‌ ఐజీ హరికృష్ణ శనివారం ఒ ప్రకటనలో పేర్కొన్నారు.

8,9 తేదీల్లో ఎస్‌ఐ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

శ్రీకాకుళం క్రైం: ఇటీవల విశాఖలో జరిగిన ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులు తమ ధ్రువపత్రా లు పరిశీలనకు హాజరు కావాలని విశాఖ రేంజ్‌ ఐజీ హరికృష్ణ శనివారం ఒ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 8,9 తేదీల్లో ఎంపికైనవారంత విశాఖ రేంజ్‌ ఐజీ కార్యాలయా నికి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.

1111111

Updated Date - Jan 06 , 2024 | 11:44 PM