Share News

మోకాళ్లపై పారిశుధ్య కార్మికుల నిరసన

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:40 PM

మునిసిపల్‌ పారిశుధ్య కార్మి కుల సమ్మె సోమవారం ఏడోరోజుకు చేరింది.ఈ మే రకు ఆమదాలవలస మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిరసన తెలి పారు.

మోకాళ్లపై పారిశుధ్య కార్మికుల నిరసన
ఆమదాలవలస: మోకాళ్లపై నిరసన తెలుపుతున్న పారిశుద్ధ్య కార్మికులు

ఆమదాలవలస: మునిసిపల్‌ పారిశుధ్య కార్మి కుల సమ్మె సోమవారం ఏడోరోజుకు చేరింది.ఈ మే రకు ఆమదాలవలస మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిరసన తెలి పారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికుల సం ఘ అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

- ఇచ్ఛాపురం: పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని సీఐటీ యూ జిల్లా నాయకులు అన్నారు. సోమవారం ము న్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఆందోళన చేశారు. ప్రభుత్వం స్పందించక పోవడం దారుణని సీఐటీ యూ నాయకులు రమేష్‌ పట్నాచక్‌ అన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 11:40 PM