మోకాళ్లపై పారిశుధ్య కార్మికుల నిరసన
ABN , Publish Date - Jan 01 , 2024 | 11:40 PM
మునిసిపల్ పారిశుధ్య కార్మి కుల సమ్మె సోమవారం ఏడోరోజుకు చేరింది.ఈ మే రకు ఆమదాలవలస మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిరసన తెలి పారు.
![మోకాళ్లపై పారిశుధ్య కార్మికుల నిరసన](https://media.andhrajyothy.com/media/2023/20231205/1_sarubujjili_4_18a2c3e71f.gif)
ఆమదాలవలస: మునిసిపల్ పారిశుధ్య కార్మి కుల సమ్మె సోమవారం ఏడోరోజుకు చేరింది.ఈ మే రకు ఆమదాలవలస మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిరసన తెలి పారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికుల సం ఘ అధ్యక్షుడు సంతోష్కుమార్ పాల్గొన్నారు.
- ఇచ్ఛాపురం: పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని సీఐటీ యూ జిల్లా నాయకులు అన్నారు. సోమవారం ము న్సిపల్ కార్యాలయం ఎదురుగా ఆందోళన చేశారు. ప్రభుత్వం స్పందించక పోవడం దారుణని సీఐటీ యూ నాయకులు రమేష్ పట్నాచక్ అన్నారు.