యుద్ధప్రాతిపదికన పూడిక తొలగించండి
ABN , Publish Date - Feb 28 , 2024 | 11:56 PM
యుద్ధ ప్రాతిపదికన కాలువల్లో పూడి కను తొలగించాలని, అవసర మైతే సిబ్బందిని పెంచాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిష నర్ తమీమ్ అన్సారి యా ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళంలోని పలు ప్రాంతా ల్లో చేపట్టిన కాలువ పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పారిశుధ్యం అందరి బాధ్యతఅని, కాలువల్లో చెత్త వేయకుండా శానిటరీ సిబ్బందికి చెత్తను అందించాలని వ్యాపారస్థులను కోరారు.
![యుద్ధప్రాతిపదికన పూడిక తొలగించండి](https://media.andhrajyothy.com/media/2024/20240227/ee_d1e9579c48.jpg)
శ్రీకాకుళం అర్బన్:యుద్ధ ప్రాతిపదికన కాలువల్లో పూడి కను తొలగించాలని, అవసర మైతే సిబ్బందిని పెంచాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిష నర్ తమీమ్ అన్సారి యా ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళంలోని పలు ప్రాంతా ల్లో చేపట్టిన కాలువ పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పారిశుధ్యం అందరి బాధ్యతఅని, కాలువల్లో చెత్త వేయకుండా శానిటరీ సిబ్బందికి చెత్తను అందించాలని వ్యాపారస్థులను కోరారు.